12/11/08

పానీ పూరి









కావలసిన పదార్ధాలు :

పూరీలు కొరకు:
బొంబాయి రవ్వ - వంద గ్రాములు ( సుమారుగా వంద పూరీలు తాయారు చేసుకోవచ్చు)
మైదా - ఒక పెద్ద టీ స్పూన్
బేకింగ్ పౌడర్ - సగం టీ స్పూను
నూనె - పూరీలు వేయించుకోడానికి తగినంత



పాన పూరిల పోస నీర కొరక :

నీర - అర లీటర
పుదిన - ఒక కట్ట
కొత్తిమీర - ఒక కట్ట
పచ్చిమిర్చి - నాలుగ లేక ఐద
జల్జీర - ఒక స్పూన ( మార్కెట్ల పౌడర దొరుకుతుంది )
నల్ల ఉప్ప - అర స్పూన
పంచదార - ఒక స్పూన
ఉప్ప - తగినంత
నిమ్మకయ - ఒకటి

పూరిల్ల పెట్ట మిశ్రమ తయారుచేయ్యడానికి:

బంగాళ దుంపల - రెండ పెద్దవి
బఠాన - యాభ గ్రాముల
ఉప్ప - రుచికి తగినంత
కార - అర స్పూన
జీలకర్ర పొడి - ఒక స్పూన

స్వీట చట్న కొరక :

చింతపండ - యాభ గ్రాముల
బెల్ల - యాభ గ్రాముల
ధనియాల పొడి - ఒక స్పూన
కార - అర స్పూన


తయారు చేసే విధానం :

పూరీల :
బొంబాయి రవ్వ , మైదాపిండి మరియ బేకింగ పౌడర మూడింటిని నీళ్ళత చపాత పిండిల కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగ చేసి వత్తుకోవచ్చ లేద కటర సాయంత గుండ్రముగ కట చేసుకోవచ్చ.


తరువాత పూరీలన గిన నూనెల వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.


నీర తయార చేయ విధానమ:
పుదిన, కొత్తిమీర, పచ్చిమిర్చి, పంచదార మరియ ఉప్ప మిక్సి వేసి పేస్ట లాగ తయార చేసుకోవాలి. పేస్టుని అర లీటర నీటిల కలుపుకోవాలి. నీటిల నల్ల ఉప్ప , జల్జిర మరియ నిమ్మ రస కలుపుకోవాలి. అల తయారైన నీటిని ఫ్రిజ్జుల రెండ గంటల పాట పెట్టుకోవాలి.



పూరిల పెట్ట మిశ్రమ తయార చేస విధాన :
ముందుగ బంగాళదుంపలన చిన్న చిన్న ముక్కలుగ తరుగుకోవాలి. తరువాత బంగాళదుంపలన మరియ బఠానీని కుక్కరుల పెట్టి వుడికించుకోవాలి. ఉడికిన దుంపలన చిదుముకోవాలి. మిశ్రమంల చింతపండు, ఉప్ప, జీలకర్ర పొడి మరియ కార కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రుచికి కావలిస్త కొత్తిమెర తరుగ కూడ కలుపుకోవచ్చ.


స్వీట చట్న తాయార చేస విధాన:
ముందుగ చింతపండుని నీళ్ళల నానబెట్టుకోవాలి. తరువాత చింతపండ, బెల్ల, ధనియాల పొడి మిక్సిల వేసి గ్రైండ చేసుకోవాలి. పేస్ట ఒక కప్ప నీర పోసి దానిని బాణిల పోసి స్టవ మీద పెట్టి బాగ మరిగించుకోవాలి. తరువాత చల్లార్చ కోవాలి.



పూరికి ఒక చిన్న రంధ్ర చేసి అందుల బంగాళదుంప మిశ్రమ పెట్టి కొంచె స్వీట చట్న వేసి పాన పూరి నీర కూడ పోసుకొని లాగించేయ్యడ అంత......

కొంచె సమయ పట్టిన కూడ ఎంత రుచికరమైన పాని పూరి మన ఇంట్లోన తయార చేసుకోవచ్చ. మీర కూడ ట్ర చేస్తార కద...ఆల ి బెస్ట....

No comments:

Post a Comment